Private Jobs

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త 22 ఏప్రిల్ 2024 సోమవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 18 మార్చి 2024 నుంచి 30 మార్చి 2024 వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 8 లక్షలకు మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి ఏప్రిల్ 2024 నుంచి పరీక్షా పత్రాల మూల్యాంకనం ప్రారంభించి కేవలం 20 రోజుల్లోనే ఈ మూల్యాంకనాన్ని పూర్తిచేసి 22 ఏప్రిల్ 2024 సోమవారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలతాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకొనందుకు ఈ క్రింద ఇచ్చిన లింకును విచ్చేసి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్లకు వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

📌 ఫలితాల కోసం

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!