భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు :పోస్టుల వివరాలు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ(ఈఏటీ), టెక్నీషియన్ - సి.
మొత్తం ఖాళీల సంఖ్య : 52
అర్హత : ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ(ఈఏటీ) : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
టెక్నీషియన్ - సి: పదవ తరగతి + ఐటీఐ + ఏడాది అప్రెంటిస్షిప్/ మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు : 28 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ. 22,000- 95,000/-.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 03, 2021.
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి